Home » UP
Uttar Pradeshలో మరో కిరాతక ఘటన జరిగింది. మీరట్లోని స్మశానవాటిక సమీపంలో తలలేని మహిళ మృతదేహం కనిపించింది. జంతువులు తలను తీసుకెళ్లిపోయి మహిళ శరీరాన్ని వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సిటీ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ .. అఖిలేష్ నారాయ�
cop suspended for keeping beard without permission గడ్డం చేసుకోనందుకు ఓ సబ్ ఇన్స్ పెక్టర్(SI)ని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా గడ్డం పెంచుకోవటం ద్వారా డ్రస్ కోస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భాగ్ పేట జిల్లాలో�
ఉత్తరప్రదేశ్ లోని కంటైన్మెంట్ జోన్ స్కూల్స్ కూడా రీ ఓపెన్ అవనున్నాయి. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ.. సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కరోనావ్యాప్తిని అడ్డుకోవాలని మార్చి నెలలో క్లాసులు ఆపేశారు. హెల్త్, శానిటైజేషన్, తప్పనిసరి ప్రొటో�
barabanki:UPలో మరో టీనేజర్పై Rape జరిగింది. ఉత్తరప్రదేశ్ బారబంకీ జిల్లాలోని సట్రఖ్ ప్రాంతంలోని పొలాల్లో 18ఏళ్ల యువతి శవమై కనిపించింది. ఈ ఘటనలో నిందితుడిగా గుర్తించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసుకున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ తో పాటు గ్రౌండ్ ఇన్ఫర్మ
UPలో మరో టీనేజర్ పై Gang Rape జరిగింది. కాన్పూర్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. రాత్రి సమయంలో బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. గోవింద్ బాల్మీకి (19), అజయ్ అలియాస్ శివ్ బోధన్ (30)లు నిందితులుగా పోలీస
కాంగ్రెస్ లీడర్ RAHUL GANDHI ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. యూపీలో హత్రాస్ వంటి ఘటనలు ఇంకెన్ని జరుగుతాయి. ఇంకెంత మంది అమ్మాయిలు బలైపోవాలని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు. దాంతో పాటు మరో దళిత బాలిక రే�
Big Move On Stubble Burning పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-16,2020)సుప్రీంకోర్టు…హర్యానా,పంజాబ్,యూపీల�
Tajmahal : తాజ్మహల్. కళ్లు తిప్పుకోనివ్వని అందం. ప్రేమకు చిహ్నం. ఆగ్రాలో తాజ్ అందాల్ని ఒక్కసారైనా చూడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ శ్వేత అందం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైంది. ఇంత ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ అందాలు కాలుష్యంతో మసకబారుతున్నాయి. త�
ముగ్గురు dalit యువతులు వరుసగా.. 8, 12, 17 సంవత్సరాలు ఉన్న వారిపై acidతో దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో మంగళవారం టాయిలెట్స్ క్లీన్ చేసే లిక్విడ్ తో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. నిందితుల గురించి పోలీసులు గాలిస్తున్నారు. ప్రాథమిక విచ�
up : ఇద్దరు రైతుల తగవును ఓ గేదె దీర్చింది. అదేంటీ మనష్యుల తగవు గేదె తీర్చటమేంటీ అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతే మనుషులకు కూడా లేని విశ్వాసం..నీతి..సమయస్ఫూర్తి పశువులకు ఉందని ఓ గేదె నిరూపించింది. పోలీసులు కూడా తీర్చలేని తగవుని ఓ గేదె తీర్చిన గటన యూప