UP

    Lockdown: రేషన్ కోసం క్యూలో నిలబడి చనిపోయిన మహిళ

    April 18, 2020 / 02:28 PM IST

    లాక్‌డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని

    తెలంగాణలో కరోనా : నిన్న మర్కజ్..నేడు దేవ్ బంద్..రేపు ?

    April 14, 2020 / 04:55 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకున్న క్రమంలో..అందరిలో కలవరం మొదలైంది. మరలా వైరస్ రాకాసి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువవుతున్నాయి. అయితే..ప్రారంభంలో �

    విచిత్రం : పాప పేరు కరోనా..బాబు పేరు లాక్ డౌన్

    April 2, 2020 / 04:45 AM IST

    కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని ఈ వైరస్ గడగడలాడిస్తోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే..కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాపించకుండా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది కృషిని అభినం

    క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్

    March 27, 2020 / 10:37 AM IST

    కేరళలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా సింగపూర్ నుంచి గురువారం తిరిగొచ్చాడు. ప్రొటోకాల్ ప్రకారం.. విదేశాల నుంచి తిరిగొ�

    క్వారంటైన్ నుంచి యువ IAS అదృశ్యం

    March 27, 2020 / 09:12 AM IST

    కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున�

    యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు

    February 22, 2020 / 09:34 AM IST

    జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) బంగారపు గనులను కనుగొంది. ఉత్తరప్రదేశ్‌లోని సొంభద్ర జిల్లాలో 3వేల టన్నుల బరువున్న రూ.12లక్షల కోట్ల విలువైన గనులు బయటపడ్డాయి. ఇది దాదాపు భారత దేశ సంపదకు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో

    అమితాబ్ తో గొడవ…ఇన్నేళ్ల తర్వాత అమర్ సింగ్ పశ్చాత్తాపం

    February 18, 2020 / 11:12 AM IST

    బిగ్ బీ అమితాబ్ బచ్చన్,ఆయన కుటుంబం పట్ల తాను చేసిన ఓవరాక్షన్ కు పశ్చాత్తాపపడుతున్నానని సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం(ఫిబ్రవరి-18,2020)ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు మా నాన్న గారి వర్థంతి. అమితాబ్ బచ్చన్ గారి నుంచి �

    బర్త్‌డే పార్టీ.. ప్రీ వెడ్డింగ్‌.. ఏ వేడుకలైనా మెట్రో రైలులోనే

    February 14, 2020 / 04:08 AM IST

    యూపీలోని నోయిడా మెట్రో వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతోపాటు డబ్బులు రాబట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

    దేవ్‌బంద్‌ ఉగ్రవాదుల పుట్టిల్లు..మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదులంతా అక్కడివారే: కేంద్రమంత్రి

    February 13, 2020 / 09:48 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లోనే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ లాంటి బడా టెర్రరిస్టులు..ప్రపంచంలోనే మోస్ట్ వాటెంట్ ఉగ్రవాదులంతా దేవ్‌బంద్‌ నుంచే పుట్టుకొచ్చారని బీజేపీ నేత..కేంద్రమంత్రి గిరిరాజ్

    అసెంబ్లీలోకి గ్యాస్ సిలిండర్లతో ఎమ్మెల్యేలు..హడలిపోయిన సభ్యులు

    February 13, 2020 / 09:11 AM IST

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎందుకంటే అసెంబ్లీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు LPG Gas సిలిండర్లు పట్టుకుని వచ్చారు. దీంతో సభలోని మిగతా సభ్యులంతా ఉలిక్కిపడ్డారు. హడలిపోయారు. వివరాల్లోకి వెళితే..యూపీ బడ్జెట్ సమావేశా�

10TV Telugu News