Home » UP
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ఇవాళ(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ సందర్భంగా గురువారమే మోడీ వారణాశికి చేరుకుని భారీ రోడ్ షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలు
ఓ పెళ్లి విందు ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన పలువురు పెళ్లిలో పెట్టిన విందు అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వటంతో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన య
ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అత�
ముస్లింలు తనకు ఓటు వేయకపోయినా వారి కోసం తాను పనిచేస్తానని కేంద్రమంత్రి మేనకాగాంధీ తనయుడు, ఫిలిబిత్ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఫిలిబిత్ నియోజకవర్గంలోని సుల్తాన్ పూర్ లో జరి
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్
ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక
ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని... లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు.
బీజేపీ ఆగ్రా ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఉత్తరప్రదేశ్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.