Home » Upsrtc
వేద్ కుమారి సంస్కృతంలో ఎంఏ చదివారు. తాను ఢిల్లీ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుండగా డ్రైవర్ ఉద్యోగం కోసం ప్రకటన వచ్చిందని కుమారి చెప్పారు.
ఈ ఘటనను బంధువులు ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. నమాజ్ కోసం మోహిత్ బస్సును ఆపలేదని తండ్రి రాజేంద్ర యాదవ్ తెలిపాడు. కొంతమంది ప్రయాణికులు లఘు శంకకు వెళ్లాలని కోరారు
లాక్ డౌన్ పనికే పంగనామం పెట్టిందీ అంటే కరోనా భయంతో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి వారి స్వస్థలాలకు వెళ్లటానికి టాక్సీ ఎక్కితే రూ.10,000 అవుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నో