Home » URBAN NAXALS
కాంగ్రెస్ నేతలకు పేద రైతు పొలం ఫోటో సెషన్ గ్రౌండ్ అయితే, బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని గ్రాండ్గా మారుస్తూ ప్రపంచానికి అదే చిత్రాన్ని చూపుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదే
అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఒకప్పటిలా కాకుండా పూర్తిగా వేరే వేషంలో ఉన్నారు. ముఖ్యంగా యువతకు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్
50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు,కర్రలు,హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశ్ కీ గద్దారో కో, గోలీ మా�