Home » US Report
ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇ
డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. వ్యక్తి మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. తరువాతి దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. నాలుగు దగ్గు �
వాస్తవాధీనరేఖ వెంట చైనా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా 100 ఇళ్లు నిర్మించినట్లు తాజాగా అమెరికా రక్షణ శాఖ గుర్తించింది.
చైనా ల్యాబ్ నుంచే కరోనావైరస్ లీక్ అయ్యిందని, చైనా శాస్త్రవేత్తలు మానవులకు సోకేలా వైరస్పై పనిచేసినట్లుగా అమెరికా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది.