Home » US
యూఎస్ ఒక అక్వేరియం ఓ వింత నిర్ణయం తీసుకుంది. కెనాడాలో ఉండే మూడు తిమింగిలాలను యూఎస్ లోని న్యూయార్క్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. అంతేకాదు వాటికి పేర్లు పెట్టానికి ఓ వేలాన్ని నిర్వహించాలను నిర్ణయించింది. ఈ తిమింగిలాలకు పేర్లు పెట్టటానిక�
రోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి మొదట్లో ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకుంటూ బీరు ఫ్రీ అనీ..మరోచోట టమోటాలు, ఇంకోచోట కోడిగుడ్లు, రెస్టారెంట్ లో బిల్లలులో రాయితీలు అంటూ పలు రకాల ఆఫర్ల గురించి విన్నాం.
ఓ బంగారు నాణెం ఖరీదు ఎంతుంటుంది?వేలల్లో ఉంటుంది? లేదా లక్షల్లో ఉంటుంది.కానీ అమెరికా బంగారునాణెం ‘డబుల్ ఈగల్’ ఏకంగా రూ.14 కోట్లు పలికి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ డబుల్ ఈగల్ కాయిన్ ను మంగళవారం (జూన్ 8,2021) వేలం వేయగా భారీగా ధరకు అమ్ముడుపోయింది.
వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అ
One second new corona test result : కరోనా సోకిందో లేదో నిర్ధారించే టెస్టుల్లో చాలా రకాలు ఉన్నాయి. RT-PCR టెస్ట్,ర్యాపిట్ ఆంటిజెస్, ట్రూనాట్ టెస్ట్,HRCT-LUNGS (సిటిస్కాన్) వంటివి ఉన్నాయి. టెస్టులు ఎన్ని ఉన్నా..ఫలిలాలు రావటానికి సమయం పడుతోంది. దీంతో టెస్టులు చేయించుకున్నవారు �
మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... అమెరికా వైఖరి మాత్రం వేరేలా ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో చైనా, నార్వే చేసిన ప్రతిపాదనకు అమెరికా అభ�
ఒక్క రూపాయి నుంచి 25వేల వరకూ మనీ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించిన గూగుల్ పే.. ఇకపై ఇంటర్నేషనల్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్లో బర్త్ డే వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. స్పాట్ లోనే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొంద
Josh Fight 2021 : అదొక యుద్ధం. వందలాదిమంది కలిసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టుకున్నారు. అయినా ఒక్కరంటే ఒక్కరికి కూడా గాయలవ్వలేదు. ఇదేం చిత్రం..?! అనిపిస్తుంది కదూ. కొట్టుకోవటమంటే కోపంతో కొట్టుకుంటారు. కసితో కొట్టుకుంటారు. ఎదుటివాడికి చంపేయాలన్నంత కోపంతో ర�
Las vegas family awarded Rs.220 crore : ‘మన టైమ్ బాగుండకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది’ అని పెద్దలు చెప్పిన సామెత. కానీ జంతిక తిన్న ఓ మహిళా మోడల్, నటికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని దానికి కారణమైనవారికి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నదరు నటి కుటుంబానికి 29.5 మిలి