Home » US
అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది. అమ్మానాన్న రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది.
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. భారతదేశంలో వారం రోజులుగా రోజుకు సగటున 68,969 కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అమెరికాలో సగటున 65,753 నమోదు చేయగా, బ్రెజిల్ వారం వ్యవధిలో రోజుకు 72,151 కొత్త కేసులను నమోదు చేసింది. ఈ ప్రకారంగా చూస్తుంటే..
అమెరికా రాజధాని వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది.
California teacher Teacher racist comments on Zoom call : కరోనా వచ్చిన మార్పుల్లో విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలు భాగమైపోయాయి. టీచర్లు ఆన్ లైన్ లో విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ఓ టీచర్ జూమ్ యాప్ లో ఆన్ లైన్ లో క్లాసులు చెబుతోంది. ఈ�
School in Texas to be named after Indian-American : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్ లోని ఓ స్కూలుకు ముంబై నుంచి వెళ్లి అమెరికాలోని భారత సంతతికి చెందిన మహిళ పేరు పెట్టనున్నారు. టెక్సాస్ లోని త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాథమిక పాఠశాల 53క
us senate confirms transgender doctor key post : అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్కు అరుదైన గౌరవం లభించింది. జోబైడెన్ అధ్యక్షుడు అయిన తరువాత అమెరికా ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్కు కీలక పదవి లభించింది. అధ్యక్షుడు జోబైడెన్కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగ�
చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్ మీటింగ్లో భారత్ వ్యూహం ఫలించింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత్కు కానుక అందించాయి మిగిలిన దేశాలు.
turns corpses into compost : వర్మీ కంపోస్ట్ ఎరువు గురించి తెలుసు. శవాల కంపోస్టు గురించి తెలుసా? కనీసం ఎప్పుడైనా విన్నారా?! బహుశా విని ఉండం. కానీ ఈ ఆధునిక కాలంలో ఏదైనా సాధ్యమే. చెత్త, గడ్డి, ఆకులను కుళ్లబెట్టి ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారనే విషయం తెలిసిందే
అమెరికా నుంచి 30 ఆర్మ్ డ్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తుంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ల భూ భాగం, సముద్రం తలంపై బలగాలపై ఒత్తిడి నుంచి గట్టెక్కేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
Indian-Americans భారత సంతతి అమెరికన్లు యూఎస్ లో కీలకంగా మారుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దేశంలో ఇండియన్ అమెరికన్ల ప్రాధాన్యత పెరుగుతుందని,తన ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో అనేక మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఇటీవల నాసా అ�