Home » Uttar Pradesh Politics
మౌర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. స్వామి ప్రసాదానికి నోటిలో విరేచనాలు అయ్యాయంటూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా స్వామి ప్రసాద్ ప్రసంగాలను నిషేధించాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను అభ్యర్థించారు
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ప్రధాని మోదీ, హోం మంత్రి, రక్షణ మంత్రితో సహా దేశంలోని అనేక పెద్ద ముఖాలు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే దేశంలోని ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, బీజేపీ ఎంపీ హేమామాలిని 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు.
భారత దేశ చరిత్రలో ఉత్తర ప్రదేశ్కు ప్రత్యేక స్థానం