-
Home » Uttar [radesh
Uttar [radesh
Aziz Qureshi : యోగి సర్కార్ పై విమర్శలు..మాజీ గవర్నర్ పై దేశద్రోహం కేసు
September 6, 2021 / 03:06 PM IST
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ పై దేశద్రోహం కేసు నమోదైంది.