Home » Uttarakhand Accident
సమాచారం అందగానే ఘటనాస్థలికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని లాల్ఢాంగ్ నుంచి పౌరీ గర్వాల్ జిల్లాలోని రిఖ్నిఖాల్ - బిరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లిబృందం బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో 25 మంది మృతిచెందారు. �