Home » Uttarakhand Char Dham Yatra
చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటుంది. యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. యాత్రలో భాగంగా 25రోజుల్లో 99 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం యాత్రలో మరో ఎనిమిది మంది మరణి�
చార్ ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు చనిపోయారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.(Uttarakhand Char Dham Yatra)