Home » Uttarakhand CM Dhami
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో పాటు, భూమి కుంగిపోతుండటంతో ఇళ్లకు బీటలు వారుతున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 561 ఇళ్లకుపైగా బీటలు వారినట్లు అధికారులు గుర్తించారు. 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చైత్ర నవరాత్రుల ఆచారాలలో భాగంగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం తన నివాసంలో రామ నవమి సందర్భంగా 'కన్యా పూజ' నిర్వహించారు. ఈ సందర్భంగా ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లుకు మద్యం పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. అయితే..