Home » Uttarkashi Tunnel
అధికారులు రెండు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. మిగిలిఉన్న 10 మీటర్ల విస్తీర్ణంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేయడం. అలాకాకుంటే 86 మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేయడం.
ఉత్తరకాశీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులె�
సిల్క్యారా వద్ద స్పీడంటుకున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగానే ఉన్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను సీఎం పుష్కర్ సింగ్ ధర్మాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఉత్తర కాశీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్
ఉత్తరాఖండ్ లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కార్మికులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న యత్నాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ఆలస్యమవుతోం�