Home » uttarpradesh cm yogi
చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుక
కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. సామాన్యులను కాదు ప్రముఖులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది.