Home » Uzbekistan
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందును వాడడం వల్ల ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారులు మరణించిన కేసులో ఆ కంపెనీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (C
అజూర్ ఎయిర్ విమానం 240 మంది ప్రయాణికులతో రష్యా నుంచి బయలుదేరింది. దక్షిణ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో తెల్లవారు జామున 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో ఉజ్జెకిస్తాన్ విమానాశ్రయానికి మళ్లించారు.
‘‘నోయిడాలోని మారియన్ బయోటెక్ సంస్థలో అన్ని ఔషధాల తయారీ కార్యకలాపాలను నిన్న రాత్రి నుంచి నిలిపివేశాం. ఆ సంస్థపై విచారణ కొనసాగుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ ట్వీట్ చేశారు. తనిఖీలు తర్వాత అందాల్సిన నివేదికల గురించి తాము ఎదురుచూస్�
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందు తీసుకోవటం వల్ల ఉజ్బెకిస్తాన్లో 18మంది చిన్నారులు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవుతున్నారు.
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నోట్లో దంతాలు ఉండే ప్రదేశంలో గోల్డ్ దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
యూఏఈకి భారీగా డబ్బుతో పారిపోయారన్న పుకార్లను అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) కొట్టిపారేశారు.
అప్ఘానిస్తాన్ మిలటరీ విమానం కుప్పకూలిపోయింది.
ఒక్కసారైనా ఒలింపిక్స్ లో పాల్గొనాలని ప్రతీ క్రీడాకారుడికి కల. అటువంటి ఏకంగా 8సార్లు ఒలింపిక్స్ లో పాల్గొ అరుదైన అద్భుతమైన ఘతన సాధించారు ఓ మహిళా అథ్లెట్. ఆమే ఉజ్బెకిస్తాన్కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ’ఒక్సానా చుసోవిటినా’. వరుసగా 8 ఒలింపి�
భారత్తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.