Home » Vaccine
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫలితాలిస్తున్న జోష్తో వేగంగా ముందుకెళ్తున్నాయి. కానీ సంస్థలు, కంపెనీలు భావించినట్టుగా ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందా..? మాటలు చెప్పినంత ఈజీగా మెడిసిన్ వస్తుందా..?
కరోనా వ్యాక్సిన్పై ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా, ఫైజర్ బయో ఎన్ టెక్, కాసినో వ్యాక్సిన్లు ప్రయోగాల్లో దూసుకుపోతున్నాయి. ఇవి ఇప్పటికే ఒకటి రెండు దశలు దాటాయి. ఆస్ట్రాజెనికా ప్రధానంగా ఇమ్యూనిటి పవర్ పెంచగా.. మిగతా రెండు �
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైరస్ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐఐ సీ�
Oxford University వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు..సర్వసాధారణంగా..ప్రభుత్వాలే వ్యాక్సిన్ ను కోనుగోలు చేసి ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా..ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ (Serum Institute of India CEO) Adar Poonawalla, వెల్లడించా�
కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఆగస్ట్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ లో వచ్చేస్తుందనే వార్తలు రోజూ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్
కరోనా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్ల 9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వ్యాపార మంత్రిత్వ శాఖ సోమ�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 03వ తేదీ రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రజల సమక్షంలో ఫేజ్ 3 ట్రయల్స్ చేయనున్న�
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – వైద్యం ఖర్చు వేయి రూప
కరోనావైరస్ తో కొద్ది నెలలుగా యావత్ ప్రపంచమంతా పోరాడుతూనే ఉంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా పలు రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్న వైద్యులకు టీబీ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇచ్చిందట. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్�
గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండ