Home » vaccines
మార్కెట్లోకి నకిలీ కోవిషీల్డ్ టీకాలు
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
నీతి అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆ వ్యాక్సిన్లు మాత్రం సేఫ్ అని వెల్లడించారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీలో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు వేయనుంది. దీనికోసం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులు సే�
రేపటి (జూన్ 21) నుండి కేంద్రం దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్ విధానం అమలు చేయనుంది. ఈ మేరకు రేపటి నుంచి అమలులోకిరానున్న వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం ద�
కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుందనే అంచనాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలున్న తల్లిదండ్రులకే ముందుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మంగళవారం కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
కొవిడ్-19పై పోరాడేందుకు వ్యాక్సిన్లు నేచురల్గానే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయని ఓ స్టడీలో వెల్లడైంది. ఎమర్జింగ్ వేరియంట్ల నుంచి కాపాడుకునేందుకు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి.
ఇద్దరు డిఫరెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్ల వ్యాక్సిన్ మిక్సింగ్ పై పరీక్ష చేస్తున్నామన్నారు. అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా అనే విషయంపై నిర్థారణ కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.