Home » vaccines
కరోనా దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడేవారిలోనూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకుంటే లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చునని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
Vaccines will work against the variants detected in UK and South Africa కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. భారత్ లో కూడా కొత్త రకం కేసులు నమోదయ్యాయి. అయితే ఆ వేరియంట్ కన్నా మరింత ప్రాణాంతకమైన కరోనా రకాలు ఇండియాలోనూ మ్యుటే
Purchase 5 crore vaccines from Serum : ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. భారత ప్రభుత్వం త్వరలో�
WHO says immune barrier from vaccines ‘still far off’ : ప్రజలు టీకాలు వేసుకోవటం కాకుండా రక్షణ చర్యలు చేపట్టి మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అభిప్రాయ పడింది. టీకాలు వేసుకోవటం వలన చాలా సహాయకారిగా ఉంటుందని, కరోనా వైరస్ సోకకుండా, రోగనిరోధక శక
Corona vaccine prices : కరోనా టీకాలు ఒక్కొక్కటే సిద్ధం అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే మూడోదశ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి. కానీ, ఇవన్నీ ప్రస్తుతానికి లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని టీకాల ధరలు అత్యధికంగ�
కరోనా వైరస్ లో మార్పులు జరుగుతున్నాయా ? జన్యు నిర్మాణాన్ని మార్చుకుని సరికొత్తగా ఉంటుందా ? ఎంత సమయంలో మార్పులు జరుగుతున్నాయి ? తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. భవిష్యత్ లో ఏ రూపంలో ఉండనుంది ? పరిశోధనలు జరుపుతున్నారు. https://10tv.i
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ
ఇండియన్లు తయారుచేసిన రెండు కరోనా వ్యాక్సిన్లకు మనుషులపై ప్రయోగించడానికి అనుమతి దొరికేసింది. ఒక్కొక్కదాన్ని 1000మందిపై ప్రయోగించి పరీక్ష చేయనున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం వెల్లడించింది. కొవిడ్-19 పరిస్థితిపై హెల్త