Home » Vaishno Devi Temple
ఇవాళ ఉదయం షారుఖ్, తన మేనేజర్, బాడీ గార్డ్స్ తో కలిసి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.