Home » Vamsadhara
రాయలసీమ ప్రాజెక్టులకు తమ పార్టీ హయాంలో రూ.12 వేల కోట్లు ఇచ్చామని, వైసీపీ హయాంలో రూ.2,000 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు.
ఫోనీ తుఫాను ఒడిశాఫై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫోనీ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వర�