Home » Vanajeevi Ramaiah
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు.
మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తీవ్ర గాయమవడంతో రామయ్యకు ఐసీయూలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. దీనితో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం..మరో వాహనం