Home » vandebharat express
తిరునెల్వేలి-చెన్నై,కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24వతేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ స్టేషన్ల మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ను దక్షి�
ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచ
బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్తగా కాషాయ రంగు వేశారు. ఈ రైళ్లు నిర్మించిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముదురు నీలంరంగులో ఉన్న వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపు�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఉనా రైల్వే స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్�
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) పట్టాలెక్కింది. ఇవాళ(ఫిబ్రవరి-15,2019) ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ పచ్చ జెండా ఊపి వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించారు.�