Home » Varanasi Court
ఆగస్టు 24న ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై విచారనే అవసరం లేదని, కొంత మంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని మసీద�
జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మసీదు పరిసరాల్లో చేసిన సర్వేలో శివలింగం అంశంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వైపు వాదనలు వినడంతో పాటు కమిషన్ సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే ఏడు రోజుల్లోగా తెలపాలని వెల్ల�
జ్ఞానవాపి మసీదు - కాశీ విశ్వనాథ్ గుడి కాంప్లెక్స్ వివాదంలో వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును మే24కు వాయిదా వేసింది. పెండింగ్ లో ఉన్న ప్రొసీడింగ్స్ను శుక్రవారేమే 20వ తేదీన సివిల్ జడ్జి కోర్టు నుంచి జిల్లా జడ్జికి ట్రాన్సపర్ చేసింది సుప్రీ�
జ్ఞానవాపి మసీదు సమీపంలో జరిపిన సర్వేను రెండ్రోజుల్లోగా వారణాసి కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశాలు అందాయి. వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రానుు విధుల్లో నుంచి తప్పించ�
జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిచ్చిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్, తన భద్రతపై, కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు