Home » Varisu
హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి ఇటీవలే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ భామ తాజాగా నటిస్తున్న 'రాంగి' సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. ఇలా ఒక ఇంటర్వ్యూలో 'అజిత్-విజయ్'లో నెంబర్ వన్ ఎవరన్నది తెలియజేసింది.
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'వారిసు'. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 24న చెన్నైలో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో హీరో విజయ్ మాట్లాడుతూ.. 1990లో ఒక నటుడు తనకి పోటీ వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు ఇంకా ఆ నటుడు తనకి గట్టి పోటిస్తూ
ఇటీవలే చెన్నైలో వరిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఇక విజయ్ అభిమానులు అయితే భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో విజయ్ తన అభిమానులందరూ కనపడేలా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని.
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ర�
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూప�
రెండు రోజులు క్రితం దిల్ రాజు ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ సూపర్ స్టార్ 'అజిత్'ని తక్కువ చేసి మాట్లాడడంతో తమిళ సినీ పరిశ్రమంలో తీవ్ర దుమారాన్ని లేపింది. ఈ క్రమంలోనే నిన్న 'బలగం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఈ కాంట్రవర్సి గురించి ద�
తమిళ నటుడు విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వారసుడు'. ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని లేపేలా ఉన్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి తమిళ సినిమా 'వారిసు', తెలుగులో 'వారసుడు'. 2023 సంక్రాంతి బరిలో ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. దీంతో దిల్ రాజు తెలుగులో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోన
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్�
తమిళంలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ పోటీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇక ఆయా హీరోలకు ఫ్యాన్ బేస్ కూడా ఆ రేంజ్లో ఉండటమే దీనికి కారణమని సినీ వర్గాలు చెబుతుంటాయి. వారే తమిళ స్టార్ హీరోల