Home » Varisu
నేషనల్ క్రష్ రష్మిక మందన నార్త్ టు సౌత్ వరుస ఆఫర్లు అందుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కాగా ఇటీవల మిషన్ మజ్ను మూవీ ప్రమోషన్స్ లో సౌత్ సినిమాల పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. తాజాగా దీని పై వివరణ ఇచ్చింది రష్మిక.
నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవల ఒక ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్షిప్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్స్ మాట్లాడుతూ..
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మూవీ ఒక డైలీ సీరియల్ అంట
పండగ వచ్చినా, సంతోషం వచ్చినా.. దానిని సినిమాకి వెళ్లి సెలెబ్రేట్ చేసుకోవడం అందరికి అలవాటు అయ్యిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన టికెట్ ధరల వల్ల ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే వారందరికీ ఒక గుడ్ న్యూస్. కేవలం వంద రూపాయిలో సిన
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం 'వరిసు'. పండగ కానుకగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిర్మాత తన లవ్ స్టోరీ గురించి మాట్లా�
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా 'వారసుడు'గా విడుదలైంది. తాజాగా ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తన కుటుంబంతో కలిసి చూశాడు. మూవీ మొత్తం చూశాక.. డైరెక్టర్ వంశీ వాళ్ళ నాన్న ఎ
చిన్నతనంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నటి 'జయసుధ'. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ పక్కన నటించిన జయసుధ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు పోషిస్తూ వస్తుంది. కాగా జయసుధ గురించి ఫిలిం వర్గాల్లో ఒక వైరల్ న్యూ�
ఒకే సినిమా.. ఎందరో డైరెక్టర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అది గొప్ప సినిమా ఏమీ కాదు. కానీ ఆ స్టోరీ ఎన్నో భాషల్లో అడాప్ట్ అయి సినిమాలుగా వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేరణగా తీసుకోవడం ఆగడం లేదు. తాజాగా ఆ మూవీ ఇన్స్పిరేషన్ తోనే వారసుడు సినిమ
నేపథ్యంలో సీనియర్ నటి ఖుష్బుని సినిమా నుంచి తొలిగించినట్టు సమాచారం వస్తుంది. సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్, రష్మిక మందన్నతో కలిసి ఖుష్బు ఓ సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసి.. మంచి సినిమాలో చేస్తున్నాను అని గతంలో పోస్ట్ చేసింద�
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాను కేవలం తమిళంలోనే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సంక్రాంతి సీజన్ కావడంతో, తెలుగులో స్టార్ హీరోల సినిమాలు వరుసగ