Home » VC Sajjanar
ఓ యువతి చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రెస్పాండ్ అయిన సజ్జనార్...ఈ విషయంపై అధికారులకు సూచించడం జరిగిందని రీట్వీట్ లో వెల్లడించారు...
ఆర్టీసీ స్పీడ్ పెంచుతున్న సజ్జనార్
తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు హాజరయ్యారు సజ్జనార్.
ప్రగతి రథ చక్రాలు గతికెక్కుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతి విభాగం స్టడీ చేసి... ఏం చేయాలన్నది రివ్యూ మీటింగ్స్ లో నిర్ణయిస్తామన్నారు.
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు.!
హైదరాబాద్ ఐటీ కారిడార్లో కోవిడ్-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ వివిధ మ�
పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళలతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు చనువుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులే అలా ప్రవర్తిస్తుంటే కానిస్టేబుల్ స్ధాయి ఉద్యోగులు కూడా అదే బాట పడతూ డిపార్ట్ మెంట్ స్ధాయిని దిగ జారుస్తున్నారు. తాజ
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన నమోదైంది. దిశ నిందితులను ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు. ‘నేను సైతం’ ఎన్జీవో చేసిన ఫిర్యాదు మేర రాచకొం�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన
దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్ల