Home » vehicle scrappage policy
15ఏళ్లు దాటిన వాహనాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అలాంటి వాహనాలను వినియోగించవద్దని సూచించింది.
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గ�
వాహనాల తుక్కుకు సంబంధించిన "వెహికల్ స్క్రాపింగ్ పాలసీ"ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం(మార్చి-18,2021)పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు.