Home » Vem Narender Reddy
వైఎస్సార్, కేవీపీ లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి
గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకునోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గతవారం ఇదే కేసు �
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వెం నరేందర్ రెడ్డి ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల లెక్కల పై ఈడీ అధికారులు నరేందర్ రెడ్డి�
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత వేం.నరేందర్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలన�