Home » Venkaiah Naidu Pays Homage
కృష్ణంరాజు పార్థివదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.