Home » Venkateshwara swamy
సోమవారం నుంచి కరీంనగర్లో శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆధ్
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్లో వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే, ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి.
శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో భక్తుల సంఖ్య పెంచనున్నట్లు వెల్లడించారు.
సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రికి తిరుపతి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
తొమ్మిది రోజులపాటు అత్యంత రమణీయంగా జరిగిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి.
తిరుమలలో శుక్రవారం (ఆగస్టు 13) గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనసేవ జరిగింది.
మహబూబ్ నగర్ : తెలంగాణ తిరుపతి, కలియుగ వైకుంఠం, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు రెడీ అయ్యింది. ఇక్కడి వెంకన్నను మొక్కితే తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్త�