-
Home » VENTILATORS
VENTILATORS
Big B: పొలాండ్ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేసిన బిగ్ బీ, బీఎంసీకి వెంటిలేటర్ల విరాళం
బిగ్ బీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిత్ బచ్చన్ కొవిడ్ బాధితులకు సహాయార్థంగా అడుగు ముందుకేశారు. పోలాండ్ నుంచి 50ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, వెంటిలేటర్లను కొనుగోలు చేసి..
Oxygen Tankers : కరోనాపై పోరులో భారత్కు ప్రపంచ దేశాల అండ..యూకే, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు
కరోనాపై పోరాటంలో భారత్కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపించడంతో అత్యవసరంగా సాయం చేస్తున్నాయి.
Gujarat : చెత్త లారీలో వెంటిలేటర్ల తరలింపు
కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు.
ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేస్తాం: ట్రంప్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ఓ ట్వీట్ చేశారు. COVID-19తో పోరాడేందుకు తమ దేశం ఎప్పుడూ ముందుంటుందని ఈ క్రమంలోనే ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ‘మేమెప్పుడూ ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోడీక�
కోట్లకొద్ది మాస్క్లను దొంగిలించి, హైడ్రాక్సీక్లోరోక్విన్ను పోగుచేసుకుని, ఈ సంక్షోభ సమయంలో అమెరికా ఏం చేయబోతోంది?
మూడు కోట్ల hydroxychloroquine టాబ్లెట్లు ఉన్నాయని, ఇంకా ఇండియా నుంచి తీసుకొంటామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. ఈ మలేరియా మందుతో కరోనా ఎంతవరకు కట్టడి అవుతుందో తెలియదుకాని, ట్రంప్ మాత్రం వేలంవెర్రిగా, బెదిరించి, భయపెట్టి, లాలించి ఇతరదేశాల నుం�
మేడిన్ ఏపీ.. రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తయారీ
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,
మాస్క్లు, వెంటిలేటర్లు ఆర్డర్ చేయడానికి రెండు నెలలు వేచి ఉన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్
జనవరి 21 న యుఎస్ కరోనావైరస్ మొట్టమొదటి కేసును నిర్ధారించడానికి ముందే, వ్యాప్తి ముప్పు అని ట్రంప్ పరిపాలన యంత్రాంగానికి తెలుసు. ఈ వ్యాధి ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతున్నందున, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రపంచవ్యాప్త మహమ్మారి చాలా ఎక్కువగా ఉందన�
ఢిల్లీలో 40లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులున్నాయన్న కేజ్రీవాల్
దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ వ�
ఇటలీ వృధ్ధుల త్యాగానికి వెల కట్టలేము
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, నర్సులు చేస్తున్న సేవ అమోఘమైంది. వైరస్ పుట్టిన చైనా కంటే ఇటలీ దేశంలో మరణాలు ఎక్కువ సంభవించాయి. కానీ అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక అనేక మంది మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. క�
ఎవరు బతుకుతారు..ఎవరు చనిపోతారు : కరోనా వంటి సందర్భాల్లో ఛాయిస్ వారిదే
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశాల వెంటిలేటర్లు యొక్క పరిమిత సరఫరా కంటే పొటెన్షియల్ ఎక్కడా స్పష్టంగా లేదు. చాలా చోట్ల వెంటిలేటర్ల కొరత నెలకొంది. ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ COVID-19 కేసుల పెరుగుదల వైద్య వ్యవస్థను ముంచ�