Vibhuti Kumar Dandiyal

    గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు

    February 22, 2019 / 04:17 AM IST

    అమర జవాన్లకు సంబంధించిన ఒక్కో కథనం గుండెల్ని పిండేస్తోంది. దేశరక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మన సైనికులు ముష్కరుల అరాచకానికి 49మంది బలైపోయారు. వారి మరణవార్త విన్న తరువాత వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. హృదయా

10TV Telugu News