Vice-Admiral

    నేవీ నూతన దళపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌

    March 24, 2019 / 04:44 AM IST

    ఢిల్లీ : భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఎంపికయ్యారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా మే 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కరమ్‌బీర్‌ సింగ్‌ బాధ్యతలు చేపడతా�

10TV Telugu News