Home » Vice President Venkaiah Naidu
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం పరమపదించారని తెలిసి విచారించానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారని... మాతృభాష మన అస్తిత్వాన్ని త
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని అన్నారు. సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందన్నారు.
ప్రతొక్కరు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన...
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు.
కొత్త సంవత్సరం 2022 సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. 2021 డిసెంబర్ 31 అర్ధరాత్రికి ముందు నుంచే ఆ క్షణాల కోసం ఎదురుచూసి తేదీ మారగానే పరస్పరం శుభాకాంక్షలు....
తిరుమల తిరుపతి దేవస్థానం ఓయస్డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.
అరకులోయకు పర్యాటకులకు గుడ్ చెప్పింది రైల్వే శాఖ. విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
రాజకీయాలను వదిలి సినీ నటుడు చిరంజీవి మంచి పని చేశారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.