Home » victim
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా
హైదరాబాద్ లో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడగా, ప్రేమ పేరుతో లోబర్చుకున్న మరో దుర్మార్గుడు బాలికపై లైంగిక దాడి చేశాడు. వారి దాష్టీకంతో గర్భం దాల
కేజీఎఫ్ సినిమాలో హీరోలాగా ఫేమస్ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉంటూ, రాత్రిపూట నిద్రపోయే సెక్యూరిటీ గార్డులను నిందితుడు హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్మెంట్ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది.
కిడ్నాప్ చేసి ఆ వ్యక్తిపై కిడ్నాపర్ దాడి చేయకపోతే, చంపేస్తానని బెదిరించకపోతే, అతనితో మంచిగా ప్రవర్తించినట్లయితే, కిడ్నాపర్కు ఐపీసీ సెక్షన్ 364ఏ కింద జీవిత ఖైదు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలో ఎదుర్కొంటున్న ఓ నిందితుడు తనపై కేసు పెట్టిందనే ఆగ్రహంతో బాధితురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.2020లో అత్యాచారం చేశాడని తనపై కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్ పై బయటకొచ్చి..ఆడవేష
వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ ర�
MP HC order directing accused to tie Rakhi on victim condition for bail : మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ఓ యువతిని అత్యాచారం చేశాడు. నేరం నిరూపణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానికి హైకోర్టు అత్యాచార దోషికి బెయిల్ ఇవ్వాలి అంటూకొన్ని షరతులు
CBI Says Hathras Victim Was Gang-Raped, Killed దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై శుక్రవారం(డిసెంబర్-18,2020)సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. బాధ�