Victory

    జార్ఖండ్ లో కొత్త అధ్యాయం…కేంద్రం దానికి రెడీ అయిందన్న హేమంత్

    December 23, 2019 / 12:11 PM IST

    తమ కూటమికి భారీ విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని జేఎంఎం చీఫ్,కాబేయే సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకులందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. �

    సైకిల్ తొక్కుతూ…విజయాన్ని ఆశ్వాదిస్తున్న హేమంత్ సోరెన్

    December 23, 2019 / 11:00 AM IST

    జార్ఖండ్ లో బంపర్ మెజార్టీ దిశగా జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దూసుకెళ్తుంది. ఇవాళ(డిసెంబర్-23,2019)ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది.  హేమంత్ సోరెన్. జార�

    విజయం మనదే…తండ్రి ఆశీర్వాదం తీసుకున్న హేమంత్ సోరెన్

    December 23, 2019 / 09:59 AM IST

    జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)పార్టీ చీఫ్ హేమంత్ సోర్ తన తండ్రి,మాజీ సీఎం సిబు సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. జార్ఖండ్ ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో తండ్రిని కలిసి ఆశీర్వా�

    గెలుపు మనదే.. సిరీస్ మనదే : విండీస్ పై భారత్ ఘన విజయం

    December 22, 2019 / 04:06 PM IST

    కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్

    2019లో భారత్ లో గోల్డెన్ ట్వీట్ ఇదే

    December 10, 2019 / 12:03 PM IST

    సోషల్ మీడియాలో భారత ప్రధాని మోడీ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని ప్రముఖ సోషల్ మీడియా సైట్‌లలో మోడీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వివిధ అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ట�

    విరాటపర్వం : టీమిండియా గ్రాండ్ విక్టరీ

    December 7, 2019 / 01:53 AM IST

    ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగడంతో… 208 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 50 బంతులాడిన కోహ్లీ… ఆరు ఫోర్లు, ఆరు సిక్సులతో రెచ్చిపోయాడు. 94 పర�

    హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయానికి కారణం ఇదే

    October 24, 2019 / 09:33 AM IST

    అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు

    ఎగ్జిట్ పోల్స్ : హర్యానాలో కూడా బీజేపీదే అధికారం

    October 21, 2019 / 02:30 PM IST

    హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవ�

    45 ఏళ్ల తర్వాత : ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో తెలుగు విద్యార్థుల గెలుపు

    September 13, 2019 / 03:05 AM IST

    ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాలేజీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి తమ సత్తా

    మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్…ఇది భారతీయుడి విజయం

    May 2, 2019 / 11:18 AM IST

    జైషే చీఫ్ మ‌సూద్ అజ‌హర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్ర‌తి భార‌తీయుడి విజ‌యం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మ‌సూద్ ను ఉగ్ర‌వాది

10TV Telugu News