Home » Vidhvamsam Book Launch
రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు.
ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా, ఎవరి పక్షాన నిలవకుండా ఒక నిజమైన జర్నలిస్టు రిపోర్టు చేస్తే ఎలా ఉంటుందో.. ఈ విధ్వంసం పుసక్తాన్ని ఆలపాటి సురేశ్ అంత గొప్పగా రాశారు.