Home » vidya kanuka
Botcha Satyanarayana : రక్తపు మరకలు అంటిన ముఖ్యమంత్రి మనకి కావాలా? అంటూ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి బొత్స ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు.
నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 9 వేల కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నా. మూడేళ్లు ఎక్కడా తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకం. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థీ
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు
cbse syllabus in ap government schools: ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప�