Vidyanagar

    Tirupati RajyaLakshmi : వీడిన మిస్టరీ.. రాజ్యలక్ష్మిది సహజ మరణమే అంటున్న పోలీసులు

    March 12, 2022 / 04:42 PM IST

    రాజ్యలక్ష్మి(Tirupati Rajyalakshmi) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు.

    అప్పుల బాధతో టీవీ నటి ఆత్మహత్య

    July 23, 2020 / 12:04 PM IST

    టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్‌ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోస�

    ఒకే కాన్పులో నలుగురు పిల్లలు: అందరూ క్షేమం

    April 22, 2019 / 03:59 AM IST

    ప్రసవం స్త్రీ మరో జన్మలాంటిది. తొమ్మిది మాసాలు బిడ్డను కడుపులో మోయటం తల్లికి బరువు కాదు..ఇద్దర్ని మోయటం కూడా ఇబ్బంది కాదు. కానీ ఏకంగా నలుగురు బిడ్డల్ని మోయటం..వారికి జన్మనివ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి అరుదైన సందర్భం హైదరాబాద్

10TV Telugu News