Home » Vigilance officers
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూర�
అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు 3 కోట్ల రూపా�
ఏడు కొండలపై దళారి దందా కొనసాగుతోంది. టీటీడీలో కొందరు అవినీతి ఉద్యోగులే ఈ దందాకు సాయం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స అధికారులు ఉల్లిపాయల వ్యాపారులపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..47మంది వ్యాపారులు ఉల్లి విక్రయాలపై అవకతవకలకు పాల్పడుతున్నట్లుగ
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�
నెల్లూరు : ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఇటీవలే నారాయణ విద్యా సంస్థలకు చెందిన పలువురు ఉద్యోగులు నగదు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. ఏప్రిల్ 5 శుక్రవారం నెల్లూరులోని బాలాజీ నగర్ లో