-
Home » vijayawada
vijayawada
విజయవాడలోని ప్లే స్కూల్ లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్..!
ఈ విషయాలు బయటకు చెప్తే మీ అంతు చూస్తాం అంటూ చిన్నారి తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు స్కూల్ ప్రిన్సిపాల్.
చంద్రగ్రహణం.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం మూసివేత
గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత దర్శనాలు పునఃప్రారంభిస్తారు. ఈ మేరకు దేవస్థానం ఈవో శ్రీనా నాయక్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
చనిపోయిన 18ఏళ్లకు అంత్యక్రియలు.. ఆయేషా మీరా కేసు క్లోజ్
ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
చంద్రబాబు భేటీలు.. లోకేశ్ డిన్నర్ మీట్స్.. మ్యాటరేంటి?
నారా లోకేశ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీట్ అవుతున్నారు.
మాజీమంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి.. ఇంటికి నిప్పు
మంత్రి నారా లోకేశ్ పై వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంటిపై దాడికి దిగాయి.
హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు అలర్ట్... ఆ ప్రాంతంలో వాహనాలకు దారి మళ్లింపు.. ఈ మార్గాల్లో వెళ్లండి..
Hyderabad : నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు.
ఈ వేళల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేత.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక నిర్ణయం
దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు.
వల్లభనేని వంశీ ఎక్కడ..? మళ్లీ అరెస్ట్ తప్పదా, వెంటాడుతున్న మరో కేసు ఏంటి..
పలు కేసుల్లో బెయిల్పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ..కొన్ని రోజులుగా కనిపించడం లేదని..ఫోన్లో కూడా ఎవరికీ టచ్లోకి రావడం లేదన్న టాక్ హాట్ టాపిక్గా మారింది.
Gold Prices: గుడ్న్యూస్.. ఇక గోల్డ్ షాప్కి పరుగులు తీయొచ్చు.. ధర తగ్గిపోయింది..
కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000గా ఉంది.
విజయవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత..!
Durgamma Temple : బెజవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో..