Home » Vijayawada Railway Court
Tuni Train Burning Case : 2016లో తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాతో మొత్తం 41మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు.