Home » vijayawada
సంక్రాంతి పండగ వేళ రహదారులు రక్తసిక్తమయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహాదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదురు దుర్మరణం చెందగా... గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐ
ఈ కేసులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తమ కుటుంబం చావుకి నలుగురు కారణం అంటూ పప్పుల సురేశ్ లేఖ రాశారు. గణేశ్ కుమార్, వినీత, చంద్రశేఖర్..
విజయవాడ బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానంలో 32వ పుస్తకం మహోత్సవానికి పుస్తక ప్రియుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యాపారి పప్పుల సురేశ్ కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేత పేరు వినిపిస్తోంది.
విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం వన్టౌన్లోని
జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లు దేశంలో కొన్ని ఉన్నప్పటికీ.. ఇలా సంపూర్ణంగా సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఇది రెండోదే. మొదటిది కేరళలో ఏర్పాటు చేయగా రెండోది విజయవాడకు కేటాయించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32నెలలు పూర్తైందని, ఈ 32నెలల్లో ప్రతి ఒక్కరూ జరిగిన నష్టాన్ని విశ్లేషించుకోవాలని సూచించారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారనే నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని,మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఈరోజు వంగవీటి రాధా
న్యూ ఇయర్ రోజు బంగారం ప్రియులకు షాక్ తగిలింది. గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు జనవరి 1న పెరిగాయి.