Home » vijayawada
మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తన 73వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం ఇంద్రకీలాదిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది...
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులను ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తామంటూ కన్సల్టెన్సీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసింది అమెరికన్ ఎంబసీ. విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస
మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది.
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. తక్కువ సమయంలోనే లక్షకు 15 లక్షల రూపాయల వడ్డీ వస్తుందంటూ..
గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ చేశారు. ఈ విషయం ఆలయ ఈవోకు తెలియటంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై బర్త్ డే పార్టీ చేసుకోవటం కలకలం రేపింది. దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నా
విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీసీ మైనారిటీ క్రిష్టియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన బ్రదర్ అనిల్తో చర్చించి మా సమస్యలను వినిపించామని అన్నారు.
విజయవాడ శివారు గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.