Home » vijayawada
విజయవాడ శివారు ప్రాంతాలలో గతేడాది కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంభిందించి కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి నీరజ అనే తొమ్మిది రోజుల బాలింత మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్థానిక కందుకూరి కల్యాణ మండపంలో జరిగిన సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో బుధవారం ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని, దిశ చట్టం పేరుతో్ ప్రభుత్వం ఆర్భాటం చేయడం తప్ప చర్యలు
పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు సైతం విజయవాడ నగర వీధుల్లో పహారా కాస్తున్నారు.
ఏపీలో మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టారు. చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసులు వెంటనే స్పందించి, ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
పొలిటికల్ ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి రావటంతోనే ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన సమావేశం అయ్యారు.
విజయవాడ జిజిహెచ్ లో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశామని తెలిపారు. సీఎస్ ఆర్ఎంఓకి ఇప్పటికే అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.