Home » vijayawada
జనసేన, వామపక్షాల కూటమిలో చీలిక వస్తుందా..? పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్సభ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. పొత్తులో భాగంగా విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్కుమార్ పేరును సీపీఐ �
పవన్ కల్యాణ్కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడప్పుడూ పవన్ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.
ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పొట్లూరి వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.
విజయవాడ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. �
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకొనే చంద్రబాబు నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభ లో పాల్గోంటారు. &
వైఎస్ జగన్ పై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
విజయవాడ: వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరటానికి ముహూర్తం ఖారారైంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అయిన రాధాకృష్ణ తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని చంద్రబా�
షెడ్యూల్ రాకతో ఏపీ పాలిటిక్స్ టర్న్ అవుతున్నాయి. ఆయా పార్టీల్లో చేరికలు – రాజీనామాలతో హీట్ ఎక్కింది. ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సమయం లేకపోవటంతో.. కసరత్తులు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర
విజయవాడ: వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరటానికి రంగం సిధ్దమైంది, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12న్నర తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు. టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. �
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కదలికలను పసిగట్టింది. అశోక్ కాల్