Home » vikarabad district
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేటమండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు.
పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.
వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. బంట్వారం మండలం తొర్మామిడి, బొపునారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారంలో భూమి కంపించింది.