Home » Vikarabad
చెత్తకుప్పల్లో పసిగుడ్డుల రోదనలు..ముళ్లపొదల్లో చీమలు కుట్టి..పురుగులు పాకి..ఎలుకలు కొరికి..అందితే నోటకరుచుకుని పోయే పందులు..కుక్కలు. తల్లి కడుపులోంచి బైటపడిన ఆ పసిప్రాణాలు భూమిమీద పడనక్షణం నుంచి బతకటానికి చేస్తున్న పోరాటం..కన్నతల్లి…ఆ దార
వాగులో కొట్టుకపోతున్న పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసమే చేసింది. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మర్పల్లి మండల పరిధి షాపూర్ తండాలో దశరథ్
ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�
ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్. గ్రేటర్ పరిధిలోని 3వేల 500కు పైగా స్కూళ్లకు నోటీసులు ఇచ్చింది. అనుమతుల్లేకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని సీరియస్ అయింది. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నారని పేర్కొంద�
ఒంటరిగా ఉన్న ఆడది అంటే అందరూ ఆవురావురు మంటూ ఆకలి చూపులు చూస్తుంటారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కడూ ఆమెను అనుభవించాలనే చూస్తాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటూ జీవనోపాధికోసం టీ కొట్టు పెట్టుకున్న మహిళపై కన్నేశాడో కామాంధుడు. అందుకు ఆ�
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
కరోనా వైరస్ గురించి తనకు వచ్చిన సమాచారంలో తప్పోప్పులు తెలుసుకోకుండా వాట్సప్ గ్రూప్ లలో వాటిని ప్రచారం చేసినందుకు ఒక పత్రికా విలేకరితో సహా మరోక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులె
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�
కుటుంబాన్ని వదిలేసి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు భవానీ ఆందోళనకు దిగింది.