Home » Vikas Dubey
కాన్పూర్లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్లు, మర్డర్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని �
దేశవ్యాప్తంగా సంచలనం అయిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్లో ఉజ్జయిని నుంచి వికాస్ దుబేని తీసుకుని వస్తున్న ఎస్యూవీలో కానిస్టేబుల్కు కరోనా వైరస్ ఉన్నట్లుగా తేలిందట. ఉజ్జయిని నుంచి వస్తున్న ఎస్యూవీలో కానిస్టేబుల్కు కరోనా వైరస్ �
నాగరిక సమాజానికి వ్యతిరేకంగా అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు రక్షించిన మాఫియా సంస్కృతి ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించేలా అభివృద్ధి చెందితే.. అతనే ఒక వికాస్ దుబే.. రాజకీయ నాయకుల, పోలీసుల, అధికారుల అండ దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోత�
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దుబే పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ రోజు ఉదయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నుంచి ఎస్టీఎఫ్ అతన్ని కాన్పూర్కు తీసుకు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్ క్రిమినల్ వికాస్ దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అ
ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్ దూబేని కాల్చి చంపారు. 8మంది పోలీసుల హత్య కేసులో అమ
ఎనిమిది మంది పోలీసులు.. అందులో ఓ సర్కిల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంతా షాట్ డెడ్. మిగిలిన ఆరుగురు పోలీసులు చావు దెబ్బలు తిని బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ దుబే
తన స్వగ్రామమైన బీతూర్లో రౌడీ షీటర్ వికాస్ దుబేను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల బృందంపై గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు దాడి చేశారు. ఇళ్ల పైకప్పు నుంచి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్�